33.7 C
Hyderabad
April 28, 2024 00: 02 AM
గుంటూరు

కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించడం చట్ట విరుద్ధం

chadalawada

గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్ చార్జి చదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల కోట్లు విడుదల చేసిందని దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 500 కోట్లు కలిపితే 2500 కోట్లు అవుతుందని, తక్షణమే వీటిని బకాయిలు చెల్లించేందుకు వినియోగించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది చట్ట వ్యతిరేకం అని విమర్శించారు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

హైకోర్టు తీర్పులు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివి

Satyam NEWS

నరేంద్ర మోడీ కార్పొరేట్ దోపిడిపై సేవ్ ఇండియా ప్రదర్శన

Satyam NEWS

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించండి మీ ఆకలి నేను తీరుస్తా

Satyam NEWS

Leave a Comment