26.7 C
Hyderabad
May 3, 2024 09: 17 AM
Slider కడప

ఫిలిప్పైన్స్ లో కడప జిల్లా విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి

phillipines student

కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పర పల్లి కి చెందిన మేరువ శ్రీహరి ఫిలిప్పైన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మెరువ ప్రసాద్, వెంకట సుబ్బమ్మ ల కుమారుడు శ్రీహరి మెడిసిన్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. ఈ రోజు ఉదయం మదనపల్లె కు చెందిన శ్రీ హరి తో పాటు విద్యాభ్యాసం చేస్తున్న స్నేహితుడు ఈ దుర్వార్త ను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చేర వేసాడు. దీనితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు.

ఫిలిప్పైన్స్ నుంచి త్వరగా మృతదేహం రప్పించేందుకు తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. స్థానిక సి.ఐ హనుమంతు నాయక్ ను కలవగా తమ పరిధిలో లేదని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. దీనితో వైసీపీ కి చెందిన ఉప్పరపల్లె మాజీ ఎం.పి.టి.సి ,సర్పంచ్ అయిన మృతుని తండ్రి మెరువ ప్రసాద్ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి ని ఆశ్రయించారు.

Related posts

తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష

Bhavani

నాలుగున్నరేళ్లుగా అభయహస్తం లేదు

Sub Editor 2

196 ల‌క్ష‌ల వ్య‌యంతో  విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక్

Satyam NEWS

Leave a Comment