37.2 C
Hyderabad
May 2, 2024 14: 12 PM
Slider వరంగల్

పుల్వామా అమరవీరులకు ములుగులో ఘన నివాళి

#mulugu

పుల్వామా ప్రాంతంపై పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో మరణించిన CRPF జవాన్లకు ములుగు జిల్లా కేంద్రంలో సన్ రైజర్స్  హైస్కూల్ విద్యార్ధులు ఘన నివాళి అర్పించారు. 2019 ఫిబ్రవరి 14 న జరిగిన ఈ దాడిలో మొత్తం 40 మంది CRPF జవాన్లు మరణించారు. వారిని స్మరించుకుంటూ జవానులకు నివాళి అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ములుగు జడ్పిటిసి సకినాల భవాని మాట్లాడుతూ కంటికి కునుకులేకుండా దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి మనల్ని కాపాడుతున్నారని వారి వల్ల సుఖవంతమైన జీవితం గడుపుతున్నామని అన్నారు. వారికి కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం జడ్పిటిసి రుద్రమదేవి, పాఠశాల కరస్పాండెంట్/ ప్రిన్సిపాల్   పెట్టెం రాజు, వైస్ ప్రిన్సిపల్ బల్గూరి జనార్ధన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

దళితులు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండాలి

Satyam NEWS

వనపర్తిలో వజ్రోత్సవ వేడుక ర్యాలీలో మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

రాధమనోహర్ దాస్ చర్యల్ని ఖండించిన తిరుమల తిరుపతి దేవస్థానం

Satyam NEWS

Leave a Comment