కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి గుండె పోటు తో మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి స్వగృహం బి. కోడూరు మండలం గోవిందపురం అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
previous post