28.7 C
Hyderabad
April 27, 2024 06: 38 AM
Slider ఖమ్మం

ఇడుపులపాయలో విద్యార్ధి ఆకస్మిక మృతి

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి గుండె పోటు తో మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి స్వగృహం బి. కోడూరు మండలం గోవిందపురం అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

ఉగాది సారాంశం!

Satyam NEWS

సల్బతాపూర్ ఆలయంలో కల్యాణ మండపం

Satyam NEWS

జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment