32.2 C
Hyderabad
May 1, 2024 23: 37 PM
Slider మహబూబ్ నగర్

23న వనపర్తిలో సర్పంచ్ ల సదస్సుకు మంత్రులు

#WanaparthyCollector

ఈనెల 23 న  మధ్యాహ్నం 2 గంటలకు వనపర్తి పరిధిలోని నాగవరం  సమీపంలో ఉన్న  పద్మావతి  శ్రీనివాస  గార్డెన్ లో  సర్పంచుల సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్  షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు హాజరవుతారని ఆమె తెలిపారు.

ఈ సదస్సుకు జిల్లాలోని జడ్పిటిసిలు, ఎంపిపి లు అందరూ హాజరు కావాలని ఆమె కోరారు.

Related posts

మాచర్లలో మరోసారి హై అలర్ట్.. ముస్లింల మధ్య వైసీపీ చిచ్చు..!

Satyam NEWS

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనో ధైర్యంగా ఉండాలి

Satyam NEWS

గో గ్రీన్: నటులు, నిర్మాతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment