40.2 C
Hyderabad
April 29, 2024 16: 02 PM
Slider ముఖ్యంశాలు

తిరుపతి లో బ్రాహ్మణ సర్వసభ్య సమావేశం…!

TTD

ఈ నెల 24 తిరుపతి కేంద్రంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి సతీష్ శర్మ తెలియజేసారు.

ఈ మేరకు విజయనగరం నుంచీ సమాఖ్య నేతలు మురళీమోహన్ తదితరులంతా తిరుపతి కి బయలుదేరారు.ఈ నెల 24 న తిరుపతి లోని శ్రీ సాయి నిర్మలా రామయ్య కళ్యాణమండపంలో జరుగుతుంది.

రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన ఆ సర్వ సభ్య సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో రాష్ట్రంలోని కొన్ని సమాఖ్యలు కూడా రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య లో విలీనం అవుతుళ్నాయని సతీష్ శర్మ తెలిపారు.

Related posts

మంత్రి కేటీఆర్ కు వేములవాడ దేవస్థానం ఆహ్వానం

Satyam NEWS

పని చేయని ‘‘అధికార’’ సెటిల్మెంట్: కొల్లాపూర్ లో అక్రమ బిల్డింగ్ కూలగొట్టుడు షురూ

Satyam NEWS

కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

Satyam NEWS

Leave a Comment