ఈ నెల 24 తిరుపతి కేంద్రంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి సతీష్ శర్మ తెలియజేసారు.
ఈ మేరకు విజయనగరం నుంచీ సమాఖ్య నేతలు మురళీమోహన్ తదితరులంతా తిరుపతి కి బయలుదేరారు.ఈ నెల 24 న తిరుపతి లోని శ్రీ సాయి నిర్మలా రామయ్య కళ్యాణమండపంలో జరుగుతుంది.
రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన ఆ సర్వ సభ్య సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో రాష్ట్రంలోని కొన్ని సమాఖ్యలు కూడా రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య లో విలీనం అవుతుళ్నాయని సతీష్ శర్మ తెలిపారు.