రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. డిసెంబర్ 5 వరకు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎస్ కు వినతిపత్రం ఇచ్చారు, ఈ నెల 24న మండల స్థాయిలో, 30న నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
previous post