పదో తరగతి ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం
పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. బిసి గురుకుల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా...