కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తెరుస్తారా? అమ్మో ఎలా తెరుస్తాం? కరోనా సెకండ్ వేవ్ వస్తున్నది కదా? పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా? ఒక్క ప్రశ్నకు ఇన్ని సమాధానాలు చెబుతారు కానీ వసూలు చేసే ఫీజుల...
ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వలన, సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్ బుక్ విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పిల్లలు వేధింపులకు గురి అవుతున్నారని ములుగు జిల్లా బాలల సంరక్షణ అధికారి జె.ఓంకార్ అన్నారు. బండారుపల్లి గ్రామంలోని...
పదవ తరగతి పిల్లల కోసం ప్రారంభించిన ‘యూ ట్యూబ్ లైవ్’ తరగతులను ఉపయోగించుకోవాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి బి.సైదా నాయక్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం...
ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలలో ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టిఎస్విఏసీ, ఓయు జెఏసీ ఆరోపించాయి. ఈ మేరకు...
ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణ గ్రామీణ ప్రాంతాల్లో సాధ్యం కాదని అది పిల్లల మానసిక శారీరక ఎదుగుదల పై తీవ్ర ఒత్తిడి చూపిస్తుందని తల్లిదండ్రులకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్...