ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా గ్రంథాలయ శాస్త్ర పితామహులు పద్మశ్రీ డా. యస్. ఆర్.రంగనాధన్ జయoతి ని జాతీయ గ్రంధ పాలక దినోత్సవం గా పల్నాడు జిల్లా నరసరావుపేట లో నిర్వహించారు....
ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిహెచ్ఎంసి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రామ్ నగర్ చౌరస్తాలో...
ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా ఈనెల 13వ తేదీ శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగే 75వ స్వాతంత్ర దినోత్సవ మహా తిరంగా జండా మహా ర్యాలీని నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు,...
జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. అందుకే జెండా వందనం సందర్భంలో చేయవలసిన,...