82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి” రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈనెల 28న కురుపాంలో జరిగే...
పేద విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి 3 వ విడత నిదులను సీఎం జగన్ శ్రీకాకుళం నుండి బటన్ నొక్కి తల్లుల...
సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు అమ్మ ఒడి వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసిందని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవలు,...