ఆటోవర్కర్స్ కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయవద్దని, అలాగే ఏ పార్టీ కూడా హామీ ఇవ్వొద్దని ఆటోవర్కర్స్ యూనియన్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేసారు....
రాష్ట్రంలో ఆటో, ట్రాన్స్పోర్టు కార్మికులపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 21,31ని తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాధాకృష్ణ సాంబశివ, ఏఐటీయూసీ...
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ రాజీవ్ గాంధీ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కస్తాల రవీందర్, ఉపాధ్యక్షుడిగా రెడపంగు రాము, ప్రధాన కార్యదర్శిగా...