తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని మంత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ...
హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే...
నేటి వరకు ధాన్యం కొనుగోలు చేసి ఓపిఎంఎస్ లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులను బదిలీ చేశామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేడు 1500 కోట్లను ఏకమత్తంగా విధాలు చేయడంతో...
సర్వ మతాల వేదిక తెలంగాణ అని, మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీటవేస్తుందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని భగత్ నగర్ లో కరీంనగర్...
జిల్లాల్లో రైతులు పండించిన పంటను ప్రణాళికాబద్ధంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల, బిసి సంక్షేమ శాఖల మంత్రి...
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డా....
లోకానికే అన్నం పేట్టే అన్నదాతకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమను, ఇలాంటి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు టి.హరీష్ రావు, గంగుల కమలాకర్ , ఎస్. నిరంజన్ రెడ్డిలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి...
తెలంగాణ చరిత్రలోనే బీసీ సంక్షేమ శాఖకు అత్యధికంగా 6229 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని గత ఎనిమిదిన్నర ఏళ్లలో కేవలం బీసీల కోసమే 48000 కోట్లను ఖర్చుచేసామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో...
ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే అజ్మీర్ దర్గాను సందర్శించే అజ్మీర్ యాత్ర సఫలీకృతం కావాలనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు...