విలువైన ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటుహక్కు అని, 18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. స్ఆర్&బిజీఎన్ఆర్ కళాశాలలో విద్యార్థులకు...