ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు...
అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. అగ్నిపథ్ పథకం నేటి అవసరం. భారతదేశం...
ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష వేస్తామని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలలో ఆసుప్రతులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మే రెండో వారం...
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం జనవరి 29న తేలనుంది. మీరు కరెక్టే చదివారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటో ఆ రోజుకు తేలిపోతుంది. ఆ రోజు ఢిల్లీ...