27.7 C
Hyderabad
May 16, 2024 06: 28 AM

Tag : Delhi Police

Slider జాతీయం

లెస్బియన్ జెండాతో కాళీ మాతను అవమానించేలా వాల్ పోస్టర్

Satyam NEWS
‘కాళి’ డాక్యుమెంటరీకి సంబంధించిన అభ్యంతరకర పోస్టర్‌పై వివాదం పెరుగుతోంది. ఒక వైపు, ఉత్తరప్రదేశ్‌లో చిత్ర నిర్మాతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా అదే సమయంలో మత మనోభావాలను దెబ్బతీసినందుకు నిర్మాతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా...
Slider జాతీయం

సోనియా గాంధీ కార్యదర్శిపై రేప్ కేసు నమోదు

Satyam NEWS
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌పై అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదైంది. 26 ఏళ్ల దళిత యువతి ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు...
Slider ప్రత్యేకం

Political bulldozer: షహీన్ బాగ్ లో తీవ్ర ఉద్రిక్తత

Satyam NEWS
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాహీన్ బాగ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ ఆక్రమణల పేరుతో ఇళ్లు కూలగొట్టడానికి వ్యతిరేకిస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్...
Slider సినిమా

బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ

Satyam NEWS
బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఢిల్లీ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 2.4 కోట్ల విలువైన నగదు, నగలు దొంగిలించినట్లు గుర్తించారు. దాంతో ఇంట్లో పని చేస్తున్న  ఒక నర్సు,...
Slider ప్రత్యేకం

ప్రధాని మోడీని హత్య చేస్తానని బెదిరించిన యువకుడి అరెస్టు

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేస్తానని ప్రకటించిన ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఈశాన్య ఢిల్లీ లోనీ ఖజూరి ఖాస్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సల్మాన్ ఎలియాస్ అర్మాన్...
Slider జాతీయం

మాస్క్ లేకుండా మొగుడ్ని ముద్దు పెట్టుకుంటానన్న యువతి అరెస్టు

Satyam NEWS
మాస్క్ పెట్టుకోమని అడిగినందుకు ఢిల్లీలోని దరియా గంజ్ ప్రాంతంలో ఆదివారంనాడు ఒక మహిళ పోలీసులతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. కారులో తన భర్తతో కలిసి వెళుతున్న ఆమెను ఆపి మాస్క్ పెట్టుకోమని చెప్పడమే ఢిల్లీ పోలీసులు...
Slider జాతీయం

దీప్ సిద్ ను ప్రశ్నించనున్న ఎన్ఐఏ

Satyam NEWS
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనలకు బాధ్యుడుగా భావిస్తున్న దీప్ సిద్ ను ఎన్ఐఏ ప్రశ్నించబోతున్నది.  ఎర్రకోట వైపునకు రైతులను మళ్లించడం, అక్కడ విధ్వంసం సృష్టించడం, జాతీయ పతాకం ఎగరవేసే స్థానంలో ఒక మతానికి...
Slider ప్రత్యేకం

ఢిల్లీ హింసపై 22 కేసులు నమోదు చేసిన పోలీసులు

Satyam NEWS
ఢిల్లీ లో ‘‘రైతులు’’ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై ఢిల్లీ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. రైతుల పేరుతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగి దాదాపు 300 మంది పోలీసులను తీవ్రంగా...
Slider ప్రత్యేకం

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్టు

Satyam NEWS
నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదనే విషయాన్ని సత్యం న్యూస్ మూడు...
Slider జాతీయం

పోలీసులకు ఇంకా దొరకని తబ్లిగీ జమాత్ నాయకుడు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో నిమగ్నమైన పోలీసు యంత్రాంగం తబ్లిగీ జమాత్ నాయకుడు మౌలానా మహమూద్ సాద్ ఖండల్వీ ని అరెస్టు చేసే విషయం పై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు కనిపించడం లేదు. మరో...