32.7 C
Hyderabad
April 27, 2024 00: 14 AM
Slider జాతీయం

ఈశాన్య ఢిల్లీ బాధితులకు అత్యవసర మందులు

Owisi medicines

ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన దాడుల్లో గాయపడిన వారి కోసం మజ్లీస్ పార్టీ నాలుగు లక్షల రూపాయల విలువైన అత్యవసర మందులను అందచేస్తున్నది. ఈ నెల 8న ఈశాన్య ఢిల్లీలో నిర్వహించే వివిధ వైద్య శిబిరాలలో ఈ మందులను బాధితులకు అందచేయాలని ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించారు. ప్రస్తుతం సహాయ శిబిరాల్లో నివాసముంటున్న బాధితుల అవసరాలను తీర్చేందుకు ఈ మందులు అత్యవసరం. ఢిల్లీలో ఎంఐఎం ప్రతినిధి బాలిగ్ నోమాని ఈ మందులను బాధితులకు అందచేస్తారు.

Related posts

మహిమగల తల్లి

Satyam NEWS

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల వివరాలు సేకరించాలి

Satyam NEWS

ఎమ్మెల్యే గోపిరెడ్డి చొరవతో డాక్టర్ భాస్కరరావు కి రూ.కోటి సాయం

Satyam NEWS

Leave a Comment