చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి బెంగళూరు హైవేపై రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా, కాయగూరల వాహనం...
లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు కనిపించడం తరచూ జరుగుతున్నది. తాజాగా తిరుమల మొదటి ఘాట్రోడ్డులో ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్డౌన్తో నిర్మానుష్యంగా...