ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నతీవ్ర వాయుగుండం క్రమేణా బలపడుతోందని దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో తుపానుగా బలపడనుందని రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు వసతి సౌకర్యాల కల్పనలో ఆలయ ఈ.ఓ కృష్ణవేణి విఫలమైనదనే ఆరోపణలతో పాటు జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీచేయడం పై విచారించి...