తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని మంత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ...
నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు,...
ములుగు జిల్లా ఏటూరునాగారం కు త్వరలోనే ఆర్టీసీ డిపో మంజూరు చేయనున్నట్లు, అలాగే, గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం తగినన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్,...