మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశాo, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకుంది, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషిచేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. పురపాలక శాఖ కార్యాలయం నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో,...
ఈ నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో సంభవించిన వరదలు, కలిగిన పంట నష్టం, రహదారుల పునరుద్ధరణ, ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దాదాపు 40నుంచి...
బ్రెజిల్లో భయానక వాతావరణం నెలకొంది. అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 18 మంది చనిపోయారు. సుమారు 300 మందికి వరకు గాయపడ్డారు. దాదాపు 40...