ద్వివేదీ, గిరిజాశంకర్ లకు ఎన్నికల కమిషనర్ అభిశంసన
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియను ఉద్దేశ్యపూర్వకంగా ఆలశ్యం చేసినందుకు ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై తీవ్రాతి తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత అరుదైన రీతిలో డాక్టర్...