మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, మాజీ అధికారులు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాలో మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరారు. మంత్రి గులాబీ కండువాలు కప్పి వారిని...
ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య....