కాకినాడ శివారులోని కొండయ్య పాలెం రోడ్డులో జంగమ కులంతో పాటు మరో 40 కుల సంఘాలకు కమ్యూనిటీ హాలుల నిర్మాణం నిమిత్తం స్థలాలను మంజూరు చేయనున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు....
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానికులు నిర్బంధించారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల...
చేసిన సేవలు మానవ జీవితంలో ఎంతో సంతృప్తినిస్తాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ అన్నారు. భారతదేశంలోని సుమారు 90 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి విద్య, వైద్యం, తాగునీరు...
కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూదం, గుండాట శిబిరాలపై సోమవారం పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్ర నాద్ అదేశాల మేరకు అన్నవరం పోలీసులు కత్తిపూడి,అన్నవరం,శంకవరం, రౌతాలపూడి గ్రామాల పరిధిలో గుండాట, జూద...