నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఖమ్మం నగరంలోని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు, డీలర్లతో...