అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసును సుఖాంతం అయింది. తిరుపతి పోలీసుల బృందం బాలుడిని తల్లిదండ్రులు చెంతకు చేర్చారు. అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లో...
మంగళగిరి పట్టణంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. పిల్లల్ని అపహరించే ముఠా తిరుగుతోందన్నప్రచారం ప్రజల్నికంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని పార్కు రోడ్ చివర ఉన్నయాదవ...