విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దారుణంగా రక్తం వచ్చేలా కొట్టారు. వారితో బాటు...
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో నామినేషన్లు పర్వం ప్రారంభమైంది. టిడిపి అభ్యర్థి నరసరావుపేట పార్లమెంట్ లో తొలి నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి గా...
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సహకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజంపేట వైసీపీ నేతలలో, స్థానిక ఎమ్మెల్యే తో భేటి అయ్యారు. రాజంపేట మేడా వైసీపీ కార్యాలయంలో శనివారం రాత్రి ప్రభుత్వ...
ఈరోజు నుండి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. 39 మండలాల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని, విశాఖ జిల్లాలో ఎలాంటి కోర్టు వివాదాలు...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేశ్కుమార్ నేడు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆయన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను...
స్థానిక సంస్థల ఎన్నికల లో ఓటు వేసేందుకు ఎంత వయసు ఉండాలి? మూడేళ్లు వయసు ఉంటే చాలు అంటున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో...