38.2 C
Hyderabad
May 3, 2024 21: 48 PM

Tag : Lock Down

Slider తెలంగాణ

లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు

Satyam NEWS
దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ధాన్యాన్ని గ్రామాల్లో ప్రత్యేక కొనుగోలు...
Slider ఆదిలాబాద్

ఎలర్ట్: అత్యవసర విభాగాలకు ప్రత్యేక పాస్ లు

Satyam NEWS
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు చేపట్టడంలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో  జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని అత్యవసర...
Slider హైదరాబాద్

హేట్సాఫ్: పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు చాయ్ బిస్కెట్లు

Satyam NEWS
కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు రాత్రనకా పగలనక ఎంతగానో శ్రమిస్తున్న మియపూర్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, ఎన్ఫోర్స్మెంట్, డిసాస్టర్ మనేజ్మెంట్ జి హెచ్ యం సి అధికారులకు తన వంతు సహాయంగా బాలింగ్ సత్తయ్య మెమోరియల్...
Slider కడప

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పాటు భారతదేశంలో కి కరోనా వ్యాప్తి చెందిందని,...
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి డాక్టర్  వై. సాయి శేఖర్ హెచ్చరించారు. రోజు...
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ బాధితుల ఆకలి తీరుస్తున్నఎన్టీఆర్ అభిమానులు

Satyam NEWS
దేశంలో కరోన నివారణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి కట్టుబడి బార్డర్ ఏరియాలలో వేలాది లారీలు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అయితే చాలా మంది డ్రైవర్లు, క్లినర్లు ఆకలితో...
Slider కృష్ణ

కరోనా వైరస్ భయంతో గ్రామాల మధ్య కంచె

Satyam NEWS
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాధపురం జుజ్జూరు గ్రామాల మధ్య గ్రామస్తులు స్వచ్ఛందంగా కంచె ఏర్పాటు చేసుకున్నారు. మా ఊరికి ఎవరు రావద్దు ఊరి నుండి మేము బయటికి రామంటూ స్వచ్ఛందంగా గ్రామస్తులు స్వీయ...
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసివేత

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అన్ని రోడ్లను మూసివేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. నిన్నటి రాత్రి నుండి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా  రాష్ట్రాల వాహనాలను ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతించడం...