లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు
దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ధాన్యాన్ని గ్రామాల్లో ప్రత్యేక కొనుగోలు...