ఈ నెల 14 న మహాధర్నాకు కదలిరండి: ఏఐటీయూసీ
స్కీమ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 26వేలు ప్రకటించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఈమేరకు అమర్ భవన్...