మంగళగిరి నృసింహునిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
మంగళగిరి నృసింహునిని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ దర్శించుకున్నారు. ఆమె ముందుగా పానకాల స్వామిని దర్శించుకుని అనంతరం దిగువ సన్నిధిలో గల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించగా ఆలయ ఈవో రామకోటిరెడ్డి, ఆలయ అర్చకులు...