పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో టీఎస్ ఐపాస్ డిఐపిసి పై పరిశ్రమల శాఖ, ఆర్టీవో, ...
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం గద్వాల జిల్లా పంచాయతీ కార్యాలయం పలు అనుమానాలను రేకెత్తిస్తూ జిల్లా కార్యాలయం అగ్నికి ఆహుతి అయ్యింది.కార్యాలయం లో చెలరేగిన మంటలకు కంప్యూటర్లు,...
భక్తుల పాలిట కల్పతరువు, కోరిన కోర్కెలు తీర్చే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు పంచామృతాభిషేకాలు అష్టోత్తర పారాయణం ఘనంగా నిర్వహించారు. జోగులాంబ...
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారము మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా ధీరేంద్ర దాసు,ప్రహ్లాద రావు,మండల అధ్యక్షుడిగా...
రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి దేవాలయ శిలా మండప నిర్మాణానికి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతమ్మ దంపతులు రూ.1,00,000...
గద్వాల మున్సిపాలిటీ లోని 31వ వార్డులోని రాజుల కాలం నాటి పురాతన లింగంబావిని శనివారం మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పరిశీలించారు. త్వరలో జరగబోయే గద్వాల పెద్ద జాతర సందర్బంగా లింగంబావి చుట్టు పక్కల వున్న...
ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ...
గద్వాల జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు సమీపంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్...