28.7 C
Hyderabad
May 6, 2024 07: 22 AM

Tag : Gadwala district

Slider మహబూబ్ నగర్

పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలి

Satyam NEWS
పరిశ్రమలకు అనుమతులు సకాలంలో ఇవ్వాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో   టీఎస్ ఐపాస్  డిఐపిసి పై పరిశ్రమల శాఖ, ఆర్టీవో, ...
Slider మహబూబ్ నగర్

అగ్నికి ఆహుతి అయిన జిల్లా పంచాయతీ కార్యాలయం

Satyam NEWS
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం గద్వాల జిల్లా పంచాయతీ కార్యాలయం పలు అనుమానాలను రేకెత్తిస్తూ జిల్లా కార్యాలయం అగ్నికి ఆహుతి అయ్యింది.కార్యాలయం లో చెలరేగిన మంటలకు కంప్యూటర్లు,...
Slider ఆధ్యాత్మికం

గద్వాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి

Satyam NEWS
భక్తుల పాలిట కల్పతరువు, కోరిన కోర్కెలు తీర్చే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు పంచామృతాభిషేకాలు అష్టోత్తర పారాయణం ఘనంగా నిర్వహించారు. జోగులాంబ...
Slider ఆధ్యాత్మికం

మల్దకల్ మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారము మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా ధీరేంద్ర దాసు,ప్రహ్లాద రావు,మండల అధ్యక్షుడిగా...
Slider మహబూబ్ నగర్

వాల్మీకి దేవాలయ శిలామండప నిర్మాణనికి భారీ విరాళం

Satyam NEWS
రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి దేవాలయ శిలా మండప నిర్మాణానికి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతమ్మ దంపతులు రూ.1,00,000...
Slider మహబూబ్ నగర్

చారిత్రక ప్రదేశంగా రాజుల కాలం నాటి అతి పురాతన లింగంబావి

Satyam NEWS
గద్వాల మున్సిపాలిటీ లోని 31వ వార్డులోని రాజుల కాలం నాటి పురాతన లింగంబావిని శనివారం మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పరిశీలించారు. త్వరలో జరగబోయే గద్వాల పెద్ద జాతర సందర్బంగా లింగంబావి చుట్టు పక్కల వున్న...
Slider మహబూబ్ నగర్

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

Bhavani
ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ...
Slider మహబూబ్ నగర్

300 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Bhavani
గద్వాల జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు సమీపంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్...