సరిహద్దులో ఉద్రిక్తత పెంచడమే చైనా ఉద్దేశ్యం
సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని...