పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలి: SFI
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలని SFI డిమాండ్ చేసింది. తాగునీరు లేక పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు డి. శేఖర్ అన్నారు....