ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకాలనీ సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడ్డ సయ్యద్ జమీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 18వ తేదీన ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఎంఐఎం జిల్లా...
మజ్లీస్ పార్టీ తలచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని యాకత్ పురం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. మజ్లిస్ పార్టీ చాలా మందిని చూసింది. కేటీఆర్ ఇటీవలే వచ్చారు. చిలక పలుకులు...
రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలి దీక్ష ప్రారంభించారు. ఈ రోజు...
నకిలీ విత్తనాలు పురుగు మందులతో రైతులకు వేలాది రూపాయల నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంఐఎం పార్టీ రాష్ట్ర నాయకుడు మస్తాన్ వలి అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు...