పెంచికల్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
దైవదర్శనానికి వెళ్తున్నఆ రెండు కుటుంబాలను మృత్యువు కబ లించింది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట సమీపంలోని శాంతినగర్ వద్ద శుక్రవారం...