తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని 17 వ వార్డు లో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా...
కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ అమలవుతున్న ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బంది పోషిస్తున్న కీలక మైనదని ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్, ఛారిటబుల్ ట్రస్ట్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అహర్నిశలూ కష్టపడుతున్న మునిసిపల్ కార్మికులను నేడు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏ వన్ కాంట్రాక్టర్...
కొల్లాపూర్ నగర పంచాయితీ సిబ్బందికి ప్రత్యేకంగా నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వైద్యులు మొత్తం 55 మంది నగర పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్...