నాడూ నేడూ అన్నారు… ఏడా కనపడదేం మార్పు….?
రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెబుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లోని చాలా చోట్ల స్కూళ్లు అధోగతిలోనే ఉన్నాయి. అదనపు తరగతి గదులు, విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు, కూర్చోవడానికి బెంచీలు,...