అవయవ దానం చేసిన ఒక వ్యక్తి అమరుడైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు(62) కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి అవసరంలో ఉన్న...
రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రియదర్శని కళాశాలలో అవయవ దానం గురించి అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ భాను ప్రసాద్ విద్యార్థులకు అవయవ దానం...
బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన యువకుని అవయవదానం బ్రెయిన్ డెడ్ తో మరణించిన ఓ యువకుడి అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోసాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి...
చిన్న వయసులోనే ఇటీవల తన కాలేయాన్ని దానం చేసిన శివ అనే యువకుడికి ఘనంగా సన్మానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం స్వామి వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో...