నేల కాలుష్యానికి పరిష్కారంగా ఉండాలని తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపుర్ గ్రామంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతు సోదరుల సమావేశంలో నేల...
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను రేపటి నుండి తదుపరి...
ఢిల్లీలో బయటి కాలుష్యంతో పాటు ఇండోర్ పొల్యూషన్ కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో ఇళ్లలో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి లోపల కాలుష్యం స్థాయి 60 నుంచి 70 మధ్య ఉండాలి...
మానవ సంహారిణిగా మారిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి మరో అద్దం లాంటిది నల్లగొండ జిల్లా వెలిమినేడులోని దశమి ఇండిగో ఫార్మా కంపెనీలు అని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె...