మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఐడిఓసి సమావేశ...
మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో...
తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ప్రస్తుత షెడ్యూల్...
బాగ్ అంబర్పేట్ డివిజన్ వాంబే కాలనీ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి పాఠశాలో బాత్ రూమ్ లు శుభ్ర పరిచే పరికరాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర...
ప్రభుత్వ పాఠశాలలకు పైసలు ముఖ్యం కాదని పాఠాలు చెప్పే పంతుల్లు ముఖ్యమని ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ హాస్టల్లో ఉండి ఆరవ...
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను రేపటి నుండి తదుపరి...
కరోనాకు పగ్గాల్లేకుండా పోయాయి. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. మొన్నటి వరకు తగ్గిన...
ఢిల్లీ దాని సమీప నగరాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆదేశించింది. దీపావళి నుంచి నగరాన్ని విషపూరిత పొగమంచు కప్పేసింది. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని కోరింది. దీంతో...
కరోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. చైనా దేశీయంగా అన్నిటినీ మూసివేయడం...
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఒంటి...