త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు, వెళ్లిపోతారు. అయితే వారు వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. నాలాలు ఆక్రమించేసి కట్టేస్తుంటే మేం చూసుకొంటాములే అనే వదిలేస్తారు....