11వ PRC కమిటీ చైర్మన్ బిశ్వాల్ సూచించిన విధంగా మున్సిపల్ కార్మికులకు మూడు కేటగిరీలుగా కనీస వేతనం ఇవ్వాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు. PRC కమిటీ చెప్పిన ప్రకారం...
ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందిన పీఆర్సీ నివేదిక (జీవో ఎంఎస్ 51) ప్రతిని కూడా విడుదల చేసింది. 30 శాతం ఫిట్మెంట్ తో...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్ సి వేతనాలు ఈ నెలకు రావడం లేదు. ఏప్రిల్ నెల జీతం నుంచి పిఆర్ సి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దాంతో ఉద్యోగులు...
PRC కేవలం 7.5% ఫిట్మెంట్ ప్రకటించడం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఊహించని నిరాశను మిగుల్చిందని TPCC జాయింట్ సెక్రెటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో...
రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ముగ్గురు సభ్యులతో పిఆర్సి ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం 30 నెలలు తర్వాత ఇచ్చిన నివేదిక ఉద్యోగ ఉపాధ్యాయుల ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని కొమురం బీం...