క్వారంటైన్ కేంద్రాలు రేపటి నుండి ములుగు జిల్లాలో పునఃప్రారంభం
రాష్ట్రంలో రెండో విడత కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో రెండు క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. జిల్లా...