Tag : Rape Case

Slider నిజామాబాద్

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Satyam NEWS
నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌...
Slider ముఖ్యంశాలు

గిరిజన యువతిపై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా చింతపల్లి తండా మండలం పిట్లం తండా కు చెందిన కోటేశ్వరి అజ్మీర అనే 20 ఏళ్ల గిరిజన యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారా...
Slider జాతీయం

అత్యాచారం కేసులో మసీదు హఫీజ్ కు బెయిల్ నిరాకరణ

Satyam NEWS
తొమ్మిది సంవత్సరాల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి సంబంధించి మసీదు లో మత బోధకుడికి బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. మత బోధకుడు (హఫీజ్) గా పని చేస్తున్న వ్యక్తి...
Slider కరీంనగర్

ఇన్ ఫ్లూయన్షియల్: అత్యాచారం చేసి ఆసుపత్రిలో రెస్టు

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలో అభం-శుభం తెలియని చిన్నారి పై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యమంగా వెలుగులోకి వచ్చింది.  మండలంలోని గోరింట్యాల గ్రామంలో ఆదివారం రాత్రి  కోటగిరి శ్రీనివాస్ గౌడ్...
Slider నెల్లూరు

పబ్లిక్ విజిల్: నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS
ఎనిమిదవ తరగతి చదివే ఒక బాలికపై అత్యాచార యత్నం చేసిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ ను స్థానికులు చితకబాదారు. వాడు నడిపే స్కూల్ వ్యాన్ ను ధ్వంసం చేశారు. నెల్లూరు నగరంలో ఈ దారుణం...
Slider తెలంగాణ

సేవ్ సునీత: కామాంధుడైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం దారుణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్...
Slider హైదరాబాద్

నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

Satyam NEWS
హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. 74 సంవత్సరాల వృద్ధుడు ఒకడు ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దారుణమైన ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు...
Slider ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఘటనపై దిశ చట్టం ప్రయోగించండి

Satyam NEWS
దిశ చట్టం తీసుకువచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యాచారాలను ఆపలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మాజీ ఎంఎల్ ఏ కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు....