భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్ మెంట్లు తదితర స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న అలవికాని నిబంధనల వల్ల అమ్మకాలు కొనుగోళ్ళ ముందుకు సాగడం లేదని ఈ విధానం వల్ల ప్రభుత్వం...
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కందుకూరు మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు సామ మహేందర్రెడ్డి...
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...