లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య సూచించారు. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు...
గతంలో వచ్చే వరదలకు ఎటువంటి అడ్డుకట్టలు గోదావరి మీద లేకపోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వెళ్ళేది. ఈ సారి అలా కనిపించడం లేదు. ఏ వరద లేని సమయంలోనే నీరంతా వెనక్కి వస్తున్న క్రమంలో...
మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసే అవకాశమున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ నిజామాబాదు జిల్లా కలెక్టర్ కు నాందెడ్ జిల్లా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకాదశి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేరు వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో...