తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించాక అలంపూర్ ఘాట్ వద్ద తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ...
12 సంవత్సరాలకు ఓసారి వచ్చే పుష్కర పూజలను రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధెంద్ర తీర్థులవారు శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ అశేష భక్త జనం మధ్య ఈ పూజా కార్యక్రమం ఘనంగా...
తుంగభద్ర పుష్కరాల కోసం అలంపూర్ ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జోగులాంబ- గద్వాల్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12...