రాఖీలు కట్టి ఆశీర్వదించమని అడిగిన రెండవ ఏఎన్ఎంలు
తమను బే షరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంల సమ్మె 15వ రోజు అధికారులకు ప్రజా ప్రతినిధులకు రాఖీ కట్టి తమకు రెగ్యులరేషన్ అయ్యేలా ఆశీర్వదించమని అడిగారు....