బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం...
రైతు బంధు ఖాతాలు పెండింగ్ లో ఉండవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ల తో ఉపాధిహామీ పథకం, రైతు బంధు, మునిసిపాలిటీ లో...
రాష్ట్రంలో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న 9 జిల్లాల కలెక్టర్లు ఎస్.పిలు, ఫైర్, వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం బిఆర్ కెఆర్ భవన్...
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు ముఖ్యంగా కంటైన్ మెంట్ జోన్ లలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...