అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం
రెండేళ్ళ తరువాత భక్తుల మధ్య స్వామి వారి కళ్యాణం.. రాములోరి కళ్యాణంతో భద్రాద్రి పులకించిపోయింది. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయంగా కళ్యాణంకు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా...